Kotpally project | సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం
World's Coldest City | రష్యాలోని యాకుట్స్క్ నగరం ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా రికార్డెలకెక్కింది. ఇక్కడ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందంట.
Remote Voting Mechine | ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం సోమవారం డెమో నిర్వహించింది. కాంగ్రెస్తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
Iron rich drinks | శరీరంలో ఐరన్ లోపం సమస్య ఇటీవల చాలా సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇంటి వద్ద దొరికే కొన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో స్మూతీలు, జ్యూస్లు చేసుకోవచ్చు.
TTD news | తిరుమలలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడు, ఆండాళ్ అమ్మవారికి కల్యాణం కడు రమణీయంగా నిర్వహించారు.
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �