కలలుగన్న తెలంగాణ సాకారమైంది. పెద్ద రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. 8 ఏండ్ల క్రితం రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.75 లక్షలకు చేరింది. కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టిన
జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్త డాక్టర్ శిబ్శంకర్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎన్వైఏఎస్) సభ్యుడిగా శాస్త్రవేత్త శిబ్శంకర్�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొ�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగా
మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తకోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా, తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుం�
టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ నాటికి మక్కా మసీదు మరమ్మతు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
Bombay High Court | కస్టడీ మరణాలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగరిక సమాజంలో కస్టడీ మరణం అనేది.. అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటి అని పేర్కొంది. పోలీసులు అధికారం ముసుగులో పౌరులను అమానవీయంగా హింసించలేరని
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు.
Vande Bharat Express | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2025 చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లను రైల్వేశ�