రోడ్డుమీద సిగరెట్ పీక పడేసిన ఓ వ్యక్తికి ఇంగ్లాండ్లోని ఓ కోర్టు షాకిచ్చింది. ఆ వ్యక్తికి ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్లోని థోర్న్ బరీ టౌన్లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధ�
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు
దావోస్లో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్'ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీనికి ‘తెలంగాణ - ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్' అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, ప�
భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.
Delhi Assembly | ఇవ్వాల్టి నుంచి మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడ్డాయి. ఎల్జీపై ఆప్ సభ్యులు ఆగ్రహంతో వెల్లోకి రాగా.. బీజేపీ సభ్యులు ఆక్సీజన్ సిలిండర్లతో సభకు వచ్చారు.
China Explosion | తూర్పు చైనాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు చనిపోగా.. 12 మంది గల్లంతయ్యారు. మరో 34 మందికి త్రీవ గాయాలయ్యాయి.
Myanmar weapons | మయన్మార్లో ఆయుధాల తయారీ పట్ల యూఎన్ ఆందోళన చెందుతున్నది. చైనా, భారత్, అమెరికా, జపాన్ సహా 13 కంపెనీలు సాయపడుతున్నాయని యూఎన్ నివేదిక వెల్లడించింది.
family suicide | ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోన తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక రూపాలి అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఓ భవనంలో కుటుంబం నివసిస్తున్నది. నిన్నటి ను�
Rakhi Sawant | ఓ అభిమానిపై చిరు కోపం ప్రదర్శిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గతంలో అయితే వేరే కథ.. ఇప్పుడు పెండ్లయింది.. ముట్టుకోలేరని అభిమానిని రాఖీ వారించింది.