Kashi Vishwanath Temple | శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడు పది రూపాల్లో దర్శనమివ్వనున్నాడు. చాలాకాలం తర్వాత విశ్వనాథుడు ఈ అలంకరణ చేపట్టనుండడం ఇదే తొలిసారి. అయితే, ఈ సారి అధిక మాసం సందర్భంగా శ్రావణమాసం రెండు నెలలు ఉంటుంది.
Predator Drones | పాక్, చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘాను పెంచేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది.
ODI World Cup-23 | ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్కు భారత్ వేదిక జరుగనున్నది. అక్టోబర్ - నవంబర్ మధ్య జరిగే టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది. అయితే, ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీక
TS Weather | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశా�
Boat Capsize | వలసదారులతో వెళ్తోన్న మరో పడవ (Boat Capsize) మధ్యధరా సముద్రంలో బోల్తాపడింది. ట్యూనీషియా (Tunisia) - ఇటలీ (Italy) మధ్య సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Cyber Fraud | ఒక అమెరికా పౌరుడి బ్యాంకు ఖాతా నుంచి 10 వేల డాలర్లు ఆన్ లైన్ ద్వారా కొట్టేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
Building Collapse | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని జామ్నగర్లో ఓ భవనం కుప్పకూలడంతో నాలుగేండ్ల బాలుడితోపాటు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Air India | విమానాల కాక్ పిట్ లోకి నాలుగు నెలల్లో రెండు సార్లు ఇతరులు రావడంపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
Vigilance Raids | విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలిసి, ఒడిశాలోని ఓ అదనపు సబ్-కలెక్టర్ రూ.2 కోట్ల నగదు బాక్సులను పక్కింటి టెర్రస్ పైకి విసిరేశారు.
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని�
CM KCR | సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు
CM KCR | ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లా