Minister Konda Surekha | అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.
Navy Chief | భారత నౌకా దళానికి ఇప్పుడు ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణే (BrahMos supersonic cruise missile) ఇప్పుడు తమ ప్రధాన ఆయుధం కానున్నదని నేవీ చీఫ్ అడ్మిరల్ (Navy Chief Admiral) ఆర్ హరికుమార్ (R Hari Kumar) తెలిప
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో పాటు పలు రంగాల్లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే బెం
LRS | లే అవుట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.
TS Inter Exams | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి శృతి ఓఝా తెలిపారు. పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరు
AAP MLAs | ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ ఎమ్మెల్యేలు లేచి నిలబడి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సెల్యూట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా అర�
Child Marriages | అసోం అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించారు. తాను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించ
WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్-2024) రెండో సీజన్లో ఆదివారం గుజరాత్ జెయింట్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలి బాట మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వైద్య పరంగా, ఇతర వసతులు కల్పిస్తున్నది.
Crime news | సాధారణంగా చిన్న పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉంటుంది. కొంతమంది త్వరగా ఈ అలవాటును మానుకుంటే.. మరికొందరు ఎక్కువ రోజులు మానుకోలేకపోతారు. అయితే పిల్లలకు ఉండే ఈ సాధారణ అలవాటు గురించి తల్లులు పెద్దగా ఆందోళన
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్లో ఏడు జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 26 వరకు ఇంటర్నెట్ స�
Medaram Jatara | మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది.
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అం
Ajit Pawar | నరేంద్రమోదీయే మూడోసారి కూడా ప్రధాని కావాలని దేశంలోని 65 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని సంకీర�