తన కష్టార్జితంతో 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికతో గురువారం ‘నమ�
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రా
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇటీవల రిజర్వుబ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఆయా రాష్ట్రాల బడ్జెట్లో పొందుపర్చిన అంశాలనే యథావిధిగా ముద్రించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందులో క
ఫార్ములా ఈ-కార్ రేస్లో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదుపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఈ కేసుపై తన ఎక్స్ ఖాతాలో ఆయన కొన్ని ముఖ్యమైన వాఖ�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Singer Shruthi | శృతి..! సింగర్ శృతి..! ఫోక్ సింగర్ శృతి..! ఆమె పాడుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె జానపదాలు పాడుతుంటే జనం తమను తామే మైమరచిపోతారు. ఆమె జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది. ఎక్కడ పాటలకు సం�
BRSV leaders | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనకు దిగిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) నాయకులను పోలీసుల�
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో ర�
Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా షెడ్యూల్ను సవరించింది.
Viral news | ఆ జంటకు ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు. వారి దాంపత్య జీవితంలో కీలక ఘట్టం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శోభనం గదిని పూలు, పండ్లతో అలంకరించి వరు�
Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నిలకడగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో దే�
Indian Railway | ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగనున్నది. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నది. మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలులో ‘టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అనే �
WTC Points Table | బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడవ స్థానంలోనే కొనసాగ