Panjagutta | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. విజయ్సింహ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో కోశాడు.
ఏపీ అసెంబ్లీ పోలవరంపై దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. సీఎం జగన్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ...
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ఇవాల్టి నుంచి పోరా బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా...
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, నేడు కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి ద�
భారత్, జపాన్ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్ 22 నౌకా విన్యాసాలు ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాలకు చెందిన ఆరో ఎడిషన్. భారత నావికా దళం నిర్వహించింది. రెండు దేశాల నౌకాదళాలు...
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
Lemon juice | మనలో చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటుంటారు. ఇలా ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
Amarinder Singh | పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో