జిన్నా సినిమా కంటే ఎక్కువగా తనపై జరుగుతున్న ట్రోల్స్ విషయంలోనే స్పందిస్తున్నాడు మంచు విష్ణు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని.. కావాలనే తమపై ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మంచి విష్�
Rajasthan Congress crisis | రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత�
Run for peace-2022 | వచ్చే నెల 2వ తేదీన గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ ‘రన్ ఫర్ పీస్’ సెకెండ్ ఎడిషన్ను నిర్వహిస్తోంది. గురు
CPI Narayana | దసరా నాటికి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్�
Electricity Connection | రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్�
మొన్నటి వరకు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్...
CS Somesh Kumar | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడిట్ ఉద్యోగులు సమ్మెలోకి దిగనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ను కలిసిన ఉద్యోగులు ఈ మేరకు సమ్మె నోటీసును...
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు సంగతమే గానీ.. విశాఖలోని సీబీఐ కోర్టులను మాత్రం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోనున్నాయి. విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులను...
Minister Srinivas Goud |భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు
Minister Indrakaran Reddy | తెలంగాణ పూల జాతర బతుకమ్మ పండుగ సంబరాలను అరణ్య భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.