Tollywood Remake Movies | ‘వచ్చిన సినిమా కథలు తీసుకొని.. రాబోయే సినిమాలకు కథలు రాస్తుంటాను’ ఈ డైలాగ్ శుభాకాంక్షలు చిత్రంలోది. కామెడీగా అన్నా.. సినీ ఇండస్ట్రీలో అది రెగ్యులర్ ఫార్ములానే! కానీ, గతంలో వచ్చిన సినిమాలు అచ్చ�
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జీ.ఓ.ఏ.టీ’ (గోట్) అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్' ఉపశీర్షిక. నరేష్ కుప్పిలి దర్శకుడు. శుక్రవారం హీరో సుడిగాలి సుధ
KTR | హైదరాబాద్ : తెలుగు సినిమా( Telugu Cinema )ల్లో తెలంగాణ సంస్కృతి( telangana culture ), సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ఈ ప్రాంత యాసలో చిత్రీకరిస్తున్న సినిమాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆసక్తిక�
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు దగ్గరయ్యాడు. వార్నర్కు క్రికెట్ మాత్రమే
Colour Photo | తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషదాయకం అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రా
కమెడియన్ కమ్ హీరో సునీల్ (Sunil) కొంతకాలంగా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో అందరినీ పలుకరిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా అదిరిపోయే లుక్, యాక్టింగ్�
First Day First Show | ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ‘జాతి రత్�
ఈ వారం మరో అరడజన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాకపోతే వాటిలో ఏ ఒక్క సినిమాలోను స్టార్స్ లేరు. దాంతో అందులో సగం సినిమాలు వస్తున్నట్టు కనీసం ప్రేక్షకులకు ఐడియా కూడా లేదు.
Ali Interview about F3 Movie, ఎఫ్ 3.. పక్కా ఫైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది Venkatesh, VarunTej, tamannna, mahreen, sonal chohan, anil ravipudi
‘రొమాంటిక్' చిత్రంతో తెలుగు తెరకొచ్చిన ఢిల్లీ భామ కేతికా శర్మ. ఆ తర్వాత నాగశౌర్య ‘లక్ష్య’ చిత్రంలో నటించింది. ఆమె తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’ విడుదలకు సిద్ధమవుతున్నది.
Cinema Tickets | తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. టికెట్ల ధర పెంపునకు సంబంధించి ఈ నెల 21న జీవో