మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చ�
తెలుగు భాషా దినోత్సవం | వీధి అరుగు - నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ.. ప్ర�
కవాడిగూడ, ఆగస్టు 20: తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు భాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సినవసరం ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ర్టాలలో తెలుగు �
కవాడిగూడ:తెలుగు బాషను పరిరక్షించుకునేందుకు బాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బాష చట్ట
హైదరాబాద్ : మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో,
తెలుగును భావితరాలకు అందించాలిసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణహైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక. మన తెలుగు భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాల’ని సుప్రీంకో�
జస్టిస్ ఎన్వీ రమణ | మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
మన భాష మంచి భాష ఇప్పటికే 1, 2, 3, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అమలు వచ్చే ఏడాది 5, 10 తరగతుల్లో తెలుగు బోధన తప్పనిసరి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ బోధించాల్సిందే ఎస్సీఈఆర్టీ రూపొందించిన తెలుగు వాచకాన్నే చదవాలి ర�
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటిత�
తెలుగుభాషకు వన్నెలద్దిన ఘనత పద్యానిది. దానికి పట్టం కట్టిన సాహితీ ప్రక్రియ అవధానం. ఎందరో కవులు అప్రమేయ పూరణతో, అసాధారణ ధారణతో అవధాన కళకు వన్నె తెచ్చారు. వారి బాటలోనే నడుస్తున్నారు మహబూబ్నగర్కు చెందిన �
తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని విశ్వ తెలుగు సాహిత్య సాంస్కృతిక సభ అధ్యక్షుడు వల్లూరి రమేష్ తెలిపారు. శనివారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వల్లూరి రమేష్ మాట్లాడుతూ అమ�