తెలుగుభాషకు వన్నెలద్దిన ఘనత పద్యానిది. దానికి పట్టం కట్టిన సాహితీ ప్రక్రియ అవధానం. ఎందరో కవులు అప్రమేయ పూరణతో, అసాధారణ ధారణతో అవధాన కళకు వన్నె తెచ్చారు. వారి బాటలోనే నడుస్తున్నారు మహబూబ్నగర్కు చెందిన �
తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని విశ్వ తెలుగు సాహిత్య సాంస్కృతిక సభ అధ్యక్షుడు వల్లూరి రమేష్ తెలిపారు. శనివారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వల్లూరి రమేష్ మాట్లాడుతూ అమ�