Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీప�
Mohan Babu | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ�
TDP chief Chandrababu Naidu tests Positive covid-19 | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించా
Ayyanna’s remarks highly outrageous and unfortunate: MLA Roja | సినీ పెద్దల కోరిక మేరకు ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వ�
శోభా హైమావతి | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం | టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధ�
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.