TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా.. మరో 2,444 మంది బాధితులు
విభజన హామీల్లో తెలంగాణ, ఏపీకి అన్యాయం సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శ హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/ చిక్కడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేసింద�
ఇల్లు, ఆఫీసు నుంచి పని మేలు అంటున్న 54శాతం మంది ఇండ్ల నుంచి పని వద్దంటున్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు 13% మందే మద్దతు సీఐఐ- అనరాక్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కారణంగా ప�
రైతుబంధు రికార్డు.. నేడే చరిత్రాత్మక ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్న చరిత్రాత్మక ఘట్టం 8 సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన పంపిణీ కరోనా సంక్షోభంలోనూ ఆగని పెట్టుబడి సాయం నాలుగేండ్లలో భారీసాయం అందజేసిన ఏకైక రాష�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీటీడీ వివిధ అంశాలపై ఉన్న ప్రతిపాదనలను పరిశీలిం చి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, కొనుగోళ్లు, ఇంజినీరింగ్ పనులు, ఎస్టేట్స్, అ
మత్స్యకార కులాలైన గంగపుత్ర, ముదిరాజ్ల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఈ రెండు కులాల ప్రతినిధులతో సమావేశాన్ని మత్స్యశాఖ నిర్వహ