రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా చేపట్టనున్న ఎన్టీపీసీ రెండోదశ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. 2400 (3x800) మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం పీపీ
కాళ్ల కడియాల కోసం తల్లీకూతురు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కూతురు ఎనిమిది రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘట
TSRTC | ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ పథకం అమలులో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. రద్దీకి అనుగ�
Congress List | లోక్సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి స్థానానికి సునీత మహ�
Jagadish Reddy | మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని.. ఆ అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు ఆయన చేపట్టిన
KTR | దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్ల
Razakar | రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Ventureblick | హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పించేలా టీ హబ్, ప్రముఖ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సంస్థ వెంచర్బ్లిక్(Ventureblick) కలిసి పనిచేయనుంది.
Committed suicide | ఖాళీ తిరగకుండా ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అంటూ తల్లి మందలించడంతో (Mother scolded) ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు.
MLA Jagadish Reddy | ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLAJagadish Reddy) మండిపడ్డార�
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల( Cheryala) ప్రాంత అభివృద్దే తన లక్ష్యమని, పాత నియోజకవర్గం చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తానాని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.