TS TET Exam | టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. టెట్ పరీక్షను ఈసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్�
Heat Wave | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మండుటెండలకు ఉక్కపోత కూడా తీవ్రమైంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో 46 డ
Medchal | మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం(Property) కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన(Wife tortures) సంఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీలోని(Ghatkesar) అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది.
RS Praveen Kumar | ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే(Redistribution of Districts) రాష్ట్రం అగ్నిగుండం మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రభుత్వాన్ని హ�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
Child died | ఓ చిన్నారిని కోళ్ల వ్యాను(Chicken van) ఢీకొనడంతో మృతి(Child died) చెందాడు. ఈ విషాదకర సంఘటన వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
MLA Talasani | ఆరు గ్యారెంటీలలో 5 హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
MLA Jagadish Reddy | అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రజలు ఓటుతోనే (Parliament elections) బుద్ధి చెబుతారని సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.