Telangana | తెలంగాణలోని అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
Warangal | భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) వరంగల్(Warangal) పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి(BRS MP candidate) డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ సోమవారం నామినేషన్(Nomination) వేశారు.
MLA Talasani | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాకే ఓట్లు అడగాలని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
Kyama Mallesh | భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగేకు అందజేశారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయి, ధాన్యం నీళ్లపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే... సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు గల విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే గడువులోగా ఇవ్వడం కష్టంగానే కనిపిస్తున్నది.
అకాల వర్షాలతో మరో 920 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే 2,200 ఎకరాల్లో నష్టం జరిగినట్టు నిర్ధారించామని, ఇప్పుడు రంగారెడ్డి, జన�
TS Rain Alert | తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొం
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి ఏ మాత్రం పట్టింపులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ACB Telangana | రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్విట్టర్లోకి అడుగుపెట్టింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం నాడు ట్విట్టర్ (ఎక్స్ ) ఖాతా తెరిచింది. ACB Telangana పేరుతో తెరిచిన ఈ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్�
KTR | చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం
Power Cut | కాంగ్రెస్ ప్రభుత్వంలో సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే పవర్ కట్ సెగ తగిలింది. భట్టి విక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్లోనే కరెంటు పోయింది. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన చీకట్లోనే ఉండాల్సి వచ్చ�