TGSRTC | రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు
Srinivas Goud | కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయంలో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి ప�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ
తెలంగాణ వ్యతిరేక టీడీపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. పార్టీని పునర్నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఆయన తనయుడు మంత్రి లోకేశ్ (Nara Lokesh) కూడా స్పందించారు. తెలం�
చంద్రశేఖర్ పర్యటన పొడవునా ఆకలి తాళలేక విషపు గడ్డలు తింటున్న వైనాలు, గుక్కెడు మంచి నీటికోసం కిలోమీటర్ల కొద్దీ కడవల మీద కడవలు పెట్టుకొని మహిళలు నడిచి వెళ్తున్న దృశ్యాలు.. పశువులు కొనలేక రైతు కుటుంబ సభ్యు�
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి నీటిపారుదల శాఖ, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేని తనంతో నిర్వీర్యమవుతున్నది. నీటి వనరుల గుర్తింపు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఒడిసిపట్టిన న�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల దోపిడీముఠా రాష్ట్రంలో భూదందాలక
రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆ�
సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బుర్రా తుకారాం (38) కొంతకాలం క్రితం అన
హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్వో) 183వ బోర్డు సమావేశం మొదటిసారిగా జరిగింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంపీఎఫ్వో (బీ�
సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్న�
‘మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయినయ్? సీఎం రేవంత్ సార్ గిదేనా మీ పాలన’ అంటూ మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో గిరిజనులు మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శు�
అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ ప్రాంతంలో జరిగింది. దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం చించోలి (బీ)కి చెందిన కొరిపెల్లి �
కాంగ్రెస్ సర్కారు 13 నెలల పాలనలో కోతలు, ఎగవేతలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్�