తెలంగాణ పల్లెలను హరితవనాలు తీర్చిదిద్దే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు నేడు ఏడారిని తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో తీరొ�
పంట చేలల్లో కలుపు నివారిణిగా మార్కెట్లోకి వచ్చి, కాలకూట విషంగా మారిన గడ్డి మందు నిషేధానికి పోరాటం మొదలైంది. మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుండడం, మనిషికి ప్రాణాంతకంగా మారుతుండడంతో లక్ష్మీపూర్ ఒక అడుగు ము
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధి�
గత నెలలో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా, జీఎస్టీ, గనులు, భూగర్భ, వాణిజ్య పన్నులు, అటవీ, పౌర సరఫరాలు, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర త
హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లకు రూ.40 వేల కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
టీహబ్, వీ-హబ్, టీబీఐఎస్ బిట్స్ పిలానీ (హైదరాబాద్) భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయి ఆంత్రప్రెన్యూర్లను వెలుగులోకి తేవడమే లక్ష్యమని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం టీహబ్లో క�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జాన
స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అంటే కిరీటం కాదని, బాధ్యతని చాటి చెప్పిన దార్శనికుడని శ్లాఘించారు.
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరి�
దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన పసికందు హత్య, బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై కలెక్టర్, తహసీల్దార్ నివేదికలనే ఉటంకిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్ పరోక్షంగా నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టుగా తే�
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్�