ప్రతాపరెడ్డి సేవలను స్మరించుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిగా 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి (మే 28)ని పుర
గంటల్లోనే ట్వీట్లకు స్పందన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నామంటూ ట్వీట్ చేసిన గంటల్లోనే ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ ఇతర రాష్ర్టాల ప్రజల నుంచీ ఆదరణ, అభిమానాన్ని చూరగొంటున్నారు. కరోనా కాలంలో వ�
విధుల్లో చేరిన జూడాలు వైద్యుల వైద్యం కోసం నిమ్స్లో ప్రత్యేక వార్డు వైద్యుల కుటుంబసభ్యులకూ ప్రత్యేక వైద్యసదుపాయాలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్
తెలంగాణకు ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ ప్రశంసలు రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమతో కలిసి పనిచేయాలని కవితకు డబ్ల్యూఎఫ్పీ ఆహ్వానం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగ�
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ఠ పురసార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త జనగామ జిల్లాకు చెందిన వెలపాటి రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం సంతాపం ప్ర�
పరీక్ష సమయం 90 నిమిషాలే 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు జూలైలో పరీక్షలు, ఆగస్టులో ఫలితాలు కేంద్రానికి విద్యాశాఖ ప్రతిపాదనలు హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షలను ఈ ఏడాది రెండు షి�
64 దవాఖానలకు ప్రభుత్వం నోటీసులు తప్పుచేసినట్టు తేలితే అనుమతులు రద్దు ఈ నెలలోనే సగానికి తగ్గిన పాజిటివిటీ రేటు జ్వర సర్వేలో గుర్తించినవారంతా రోగులు కాదు ‘హైరిస్క్’ డ్రైవ్ కోసం 3.55 లక్షల టీకాల సరఫరా డీఎ�
వెబ్సైట్లేవీ ఓపెన్కావు! కీబోర్డు, మౌస్ మాత్రమే పనిచేస్తాయి వెబ్క్యామ్ నిఘాలో విద్యార్థులు, పక్కచూపులు చూస్తే డిబార్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్డ్ ఎగ్జా
మూడురోజులపాటు ప్రత్యేక డ్రైవర్ తొలి దశలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ టీకాలు వేయించే బాధ్యత అధికారులకు ఒక్కో విభాగం ఒక్కో అధికారికి అప్పగింత హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్కు ప్రధాన
మరో ఏడు ప్రాంతీయ భాషల్లోనూ బోధన వచ్చే విద్యాసంవత్సరం అమలు: ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా 500 కాలేజీలు దరఖాస్తు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఇంగ్లిష్లోనే అభ్యసించిన ఇంజనీరింగ్ విద్య ఇక
కేంద్ర ఆర్థిక మంత్రి,ఆర్బీఐ గవర్నర్కు ఎఫ్టీసీసీఐ వినతి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తీవ్రంగా నష్టపోయాయని, వాటి�
వ్యవసాయ యూనివర్సిటీ, మే 27: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వ్యవసాయ, అగ్రి ఇంజినీరింగ్ ఆర్గానిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు య
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లలో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం రెండు దశల్లో నిర్వహించిన పరీక్ష ఫలితలను వర్సిటీ వీసీ డాక్టర్ ఎన్ వెంక