25 శాతం పెరిగిన ఫిషింగ్ మెయిల్స్ బెడద కొవిడ్ను అనుకూలంగా మార్చుకున్న నేరగాళ్లు 2021 డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడి హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్దా
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,961 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
జూనియర్ డాక్టర్లు | రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లన్నీంటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఉ
న్యాయవాదులకు ఈ-పాస్లు | తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు ఈ-పాస్లు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 1లోగా ఈ నిర్ణయంపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ప్రత్యేక జీపీని ఆదేశించింది.
పింఛన్ పెంపు | రాష్ట్రంలో వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. వృద్ధ కళాకారులకు గౌరవప్రదంగా నెలకు ఇస్తున్న రూ. 1500 మొత్తాన్ని రూ. 3016లకు పెంచుతున్