మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
Rain Alert : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్
Huzurabad | సీఎం కేసీఆర్ పేదలకు మస్తు సాయం చేస్తుండు. ఉమ్మడి ఏపీలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయేవి. చేప పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రాజెక్టులకు జలకళ వచ్చి�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. ఆస్తులు సంపాదించుకుంటూ పోయిండు కానీ.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగలేదు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే అవి కట్ట
హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలు పైలట్ ప్రాజెక్టుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు డాటా ఆధారంగా వైద్యరంగంలో కొత్త కార్యక్రమాలు ప్రాజెక్టు పురోగతిపై సమీక్షలో ఐటీశాఖ మంత్రి కేటీఆ
కరీంనగర్ నుంచి వందలాది ఫోన్లొస్తున్నాయి పూర్తి ఆధారాలతో బహిర్గతం చేస్తా: ఎమ్మెల్యే మైనంపల్లి దళితులపై దాడి చేశాననడం హేయమైన చర్య నా ఇంటిపై దాడి జరిగినప్పుడు ఇంట్లోనే లేను కుత్బుల్లాపూర్, ఆగస్టు19: బీజే
తాలిబన్ల తరహా రాజకీయం కాంగ్రెస్ను ముంచడమే లక్ష్యం సీఎంపై నోరు పారేసుకొంటే తీవ్ర పరిణామాలు తప్పవు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పీసీసీ అధ్యక్�
హైదరాబాద్, ఆగస్ట్ 19(నమస్తే తెలంగాణ): చిరుధాన్యాల(మిల్లెట్స్)ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో తేలింది. చిరుధాన్యాలపై జరిగిన సుమారు 19 పరిశోధనల ఫలితాలను
ధరణి పోర్టల్లో వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కొత్త పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ధరణిలో వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్బు�
దళిత బంధు ఆపడానికి కుట్రలు రేవంత్ మాటలు ఎవరూ నమ్మరు మా శక్తివాడితే గజ్వేల్లో అడుగుపెట్టలేవు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్�
లక్షన్నరకుపైగా ‘భూ’ దరఖాస్తుల పరిష్కారం 90 శాతానికిపైగా సమస్యలకు ఆప్షన్లు 1.40 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడుల�