చిన్నపాటి జాగ్రత్తలతో రక్షణ పండుగలకు ఊరెళ్తే పోలీసులకు చెప్పండి చోరీల నివారణకు పోలీసుల సూచనలు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా పండుగను సొంత ఊరిలో చేసుకొనేందుకు పట్టణాల నుంచి ప్రజలు పెద్ద సం
ఉత్తర భాగానికి త్వరలో డీపీఆర్ కేంద్రానికి చేరిన అలైన్మెంట్ హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి దసరా తర్వాత అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికాశాఖ మూడేండ్లుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు
బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు జాతీయ బౌద్ధబోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి ల�
నియమావళి, నిబంధనలు బేఖాతర్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై సోమవారం కేసు నమోదు చేసినట్�
19 నామినేషన్ల తిరస్కరణ రేపటి వరకు ఉపసంహరణ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశార�
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం. గాంధీ మొదలు ఎంతోమంది గొప్ప నాయకులు, మేధావులు గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాం�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�
నల్ల చట్టాలు వద్దని నిరసన తెలిపితే చంపుతారా? కేసీఆర్ ఇస్తున్న రైతుబంధును గుంజుకుంటున్న బీజేపీ గెల్లును గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విశిష్ట నాయకుడు మున
ఎన్ఐటీ వరంగల్లో వినికిడి లోపం, ప్రసంగ బలహీనత ఉన్న విద్యార్థుల కోసం ఒక అధునాతన యానిమేషన్ వర్క్షాప్ను నిర్వహించారు. దీనికి ఏథీరం( ATheorem ) యానిమేషన్
C TET | కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతలుగా నిర్వహించే సీ టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టీ శాట్ నెట్వర్క్ ఛానెల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీ�
Telangana | పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్త