మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�
Vasalamarri | నాయకుడంటే కేసీఆర్.. నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. వానను సైతం లెక్క చేయలేదు. దళితుల సమస్యలను వినేందుకు వానలోనూ పర్యటించి వారి
2 వేల స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ల్యాబ్లు, క్లాస్రూంలకు రూ.170 కోట్లు ఇటీవలి పీఏబీ సమావేశంలో ఆమోదం హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యను డిజిటలైజేషన్గా మార్చేందుకు విద్యాశాఖ అధికారులు
ఆంధ్రప్రదేశ్కు స్పష్టంచేసిన జీఆర్ఎంబీ కోఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన ఏపీ అధికారులు బోర్డు మీటింగ్ పెట్టాల్సిందే: తెలంగాణ స్పష్టీకరణ ఈ డిమాండ్తోనే సమావేశాన�
TS EAMCET-2021 | తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
తెలంగాణపై కేంద్ర సర్కారుది వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో 12 లక్షల కుటుంబాలకు దళితబంధు మన దళితజాతి దేశానికే దిక్సూచిగా నిలుస్తది నల్లగొండకు 15 లిఫ్టులు.. ఏడాదిన్నరలో పూర్తి సాగర్ ఆయకట్టుకు శాశ్వతంగా నీటి భద్�