రూ.500 కోట్లతో ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇ
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు.
Delta variant | దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది.
‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్
కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరంలేదు శ్రీశైలం కుడిగట్టు నిర్వహణ ఏపీదే సాగర్, పులిచింతల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి అనుమతివ్వాలి కేఆర్ఎంబీకి తెలంగాణ జవాబు హైదరాబాద్, జూలై 29 (నమస్తే త�
వరి వంగడాలు | జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు.. పీజేటీఎస్ఏయూ రూపొందించిన 11 వంగడాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్ రావు
రూ.700 కోట్ల పెట్టుబడులు ఆయిల్పామ్ రంగంలో పెడతామన్న బాబా రాందేవ్ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పతంజలి గ్రూప్ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టనున్నది. గ్రూప్నకు చెందిన రుచి సోయా సంస్థ ద్వ�
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017-19 మధ్య అన్నదాతల బలవంతపు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొంది. 2017లో 846, 2018లో 900 మంది రైతులు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ స�
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.