పాలిసెట్ ఫలితాలు విడుదల | తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ బుధవారం శ్రీనాథ్ విడుదల చేశారు.
మంత్రి కేటీఆర్ | రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ‘పింక్ బుక్- ఇన్వెస్టర్ గౌడ్ టు తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవీ ప్రాంతంలో కొత్త జలపాతం కనువిందు చేస్తున్నది. జాలువారే ప్రాంతంలోని శిలలు అడవి దున్నతలను పోలి ఉండటంతో దీ�
ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితబిడ్డపై ఉన్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్
సీఎం కేసీఆర్ | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇనుగాల పెద్దిరెడ్డి | తెలంగాణలో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కో్క్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఇవాళ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
Ramappa temple | ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణి
రామప్ప | ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల �