పరిగి, ఆగస్టు:తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పరిగిలోని తెలంగాణ అమరవీరుల క్రాస్రోడ్డులో ట
పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బ�
కొడంగల్, ఆగస్టు : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతోత్సవాలు శుక్రవారం మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది జయశంకర్ సార�
జయశంకర్ సార్ సేవలు | ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దంపతుల ఆత్మహత్య | అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం
Haritha Haram | వారు వయస్సులో చిన్నపిల్లలు. కానీ పెద్దలకూ స్ఫూర్తినిచ్చే పనిచేశారు. తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకొనే విషయంలో అందరికీ ఆదర్శంగా
దళితజాతి చరిత్రలో సువర్ణాక్షరాలు సీఎం కేసీఆర్ వెంటే దళిత సమాజం ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, హన్మంత్షిండే హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దళితబంధుతో రాష్ట్రంలో నవ సమాజ నిర్మాణానికి స
బండి సంజయ్కు మంత్రి కొప్పుల సవాల్ అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ అని ప్రశంస పెగడపల్లి, ఆగస్టు 5: ఎంపీ బండి సంజయ్కి దమ్ముంటే కేంద్ర ం నుంచి దళిత కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున సాయం అందించాలని సంక్షేమశాఖ మ�
హుజూరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు టీఆర్ఎస్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిద్దిపేట, ఆగస్టు 5: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజ�
జీఆర్ఎంబీతో కలిసి నిర్వహించాలని నిర్ణయం హాజరుకాలేమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈ నెల 9న అత్యవసర సమావేశం నిర్వహించాలని ని�
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో తమ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ను విస్తరించేదిశగా 5వ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (ఎఫ్సీ)ను ప్రారంభించినట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గురువారం ప్రకటించింది. రెండు �