గెజిట్ ప్రచురించిన కేంద్ర న్యాయశాఖ 18న కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం! హైకోర్టులో 17కు పెరగనున్న జడ్జీలు తొలిసారి నలుగురు మహిళలకు పదోన్నతి ఖాళీగా 25 న్యాయమూర్తుల పోస్టులు హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలం�
పచ్చని తెలంగాణపై చల్లని వానలు మూడేండ్లుగా రాష్ట్రంలో అధిక వర్షాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టుల పుణ్యం కలిసొచ్చిన తెలంగాణకు హరితహారం హైదరాబాద్, వరంగల్లో కుండపోత వెతుక్కుంటూ వస్తున్న అల్పపీడనాలు
జీడిమెట్లలో టిష్యూకల్చర్ ప్రయోగశాల రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మంత్రులు నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి శంకుస్థాపన కుత్బుల్లాపూర్, అక్టోబర్13: వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతితో పరుగులు తీస్త�
మణుగూరు రూరల్, అక్టోబర్ 13: ఒకవైపు దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్తు కేంద్రాలు మూత పడుతుంటే.. తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలు తమ సామర్థ్యాన్న విస్తరించుకుంటున్నాయి. భద్రాద్రి
ఒక ఏడాది జేఎన్టీయూలో.. మరో ఏడాది విదేశాల్లో ఐదేండ్లలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్ పూర్తిచేయొచ్చు ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రాంలో అమలు దరఖాస్తులకు ఈ నెల 30 సాయంత్రం వరకు అవకాశం హైదరాబాద్, �
మంత్రి కేటీఆర్తో తమిళనాడు ఎంపీల భేటీ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ‘నీట్’ను రద్దు చేయించేందుకు తమిళనాడు ప్రభు�
రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చింది. రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ�
ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ బుధవ�
బాంబు పెట్టారని ఒకడు.. గొడవలని మరొకడు రోజులో మొత్తం కాల్స్లో 10 శాతం ఇలాంటివే సిబ్బందికి తలనొప్పిగా మారిన తప్పుడు కాల్స్ రాత్రి 11 గంటలు.. డయల్ 100కు ఓ వ్యక్తి కాల్ చేసి ‘దిల్సుఖ్నగర్లో బాంబు పెట్టారు’ �
వరుస ప్రమాదాలపై మున్సిపల్శాఖ అప్రమత్తం అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులు జరుగుత�
Bathukamma | సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు