బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
తెలంగాణ భారత్లో భాగం కాదా? మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్కా? నిధుల విషయంలో రాష్ర్టానికి మొండిచెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ర్టాభివృద్ధి అగదు 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఉద్యోగాలివ్వరు క
వీరిలో ఏడుగురు సీనియర్ లాయర్లు అందులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు పదికి పెరగనున్న మహిళల సంఖ్య హైకోర్టుల చరిత్రలోనే ఇదొక రికార్డు రాష్ట్ర హైకోర్టుకు కొత్తగ
జడ బొబ్బర.. ఈ ఒక్క పంట సాగులో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది. అంతగా సారవంతం కాని నేలల్లోనూ అధిక దిగుబడిని ఇస్తున్నది. నీటి ఎద్దడిని సైతం తట్టుకొని నిలబడుతున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విరగ కాస్త�
రైతుకు ఎక్కువ ఆదాయం అందించే పంటల్లో ‘మిర్చీ’ది అగ్రస్థానం. దీనికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. అయితే, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో, తోటలను కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. పంటకు తీవ్ర నష్టాన్
పల్లె రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలోనూ పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తున్నది. అయితే, పెరుగుతున్న కాలుష్యం మనుషులతోపాటు పశువుల్లోనూ పలు రకాల వ్యాధులకు కారణం అవ�
Statue of Equality | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీరామనగంలో శ్రీరామానుజ స్వామివారి సహస్రాబద్ది సమరోహ కార్యక్రమం అంగరంవవైభవంగా మొదలైంది. బుధవారం శ్రీరామనగరంలో చినజీయర్ ఆశ్రమం
MLC Kavitha | సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. స
Statue of Equality | రంగారెడ్డి ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సమతామూర్తి విగ్రహంతో తపాలాశాఖ ముద్రించిన పోస్టల్ కవర్ను చిన�
Telangana | తెలంగాణ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్పై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయ
Minister KTR | రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్
Minister Errabelli | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
Singareni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన డోలు వాద్యకారుడు రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం చేశారు. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణ�