సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎ
హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగేలా భరోసా ఇచ్చ�
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నా
On the basis of the Government Order issued on April 30, 1968, temporary teachers were suspended from service by the Chairman of Nalgonda Zilla Parishad. All these teachers...
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శ్లోకాన్ని కవిత ట్వీట్ చేశారు. దాంతో పాటు హనుమంతుడి శ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్రావు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ చేశారు. హనుమాన్ స్త్రోత్రాన్ని తన ట్వీట్లో పేర్కొన్నారు. యాత్ర యాత్ర రఘునాధ కీర�
హైదరాబాద్ : ప్రజారవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకువెళ్లే సృజనాత్మకత మీలో ఉందా! తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనుకుంటున్నారా!.. అయితే అలాంటి వారి కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్
కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బం
సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్�
కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాం�
ప్రపంచానికి కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ప్రస్తుతం చైనా లాంటి దేశాల్లో ‘స్టెల్త్' వేరియంట్ విజృంభిస్తున్నది. మన దేశంలో సైతం కొన్ని రాష్ర్టాల్లో వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ మహమ
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ధాన్యం కొంటున్నారా? అని పం చాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొంటున్న ఏకై
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిజగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ
నిత్యం తొండిమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్న బీజేపీ నేతలను ఊర్లోకి రానివ్వొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని