హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్లోనే ఉంది.. కానీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస�
నిజామాబాద్ : నాలుగో సారి ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. మే 6 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు ఇస్తాంబుల్ బయలుదేరిన 12 మంది ఇండియ�
కరీంనగర్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణపై విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురువారం కరీంగనర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం�
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామ�
హైదరాబాద్కు ఆనుకొని ఉంటూ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన జీవో 111 పరిధిలోని గ్రామాల్లో వెలుగు నిండనున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆంక్షల కత్తి వేలాడుతున్న 84 గ్రామాలకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభు�
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడా�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ �
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
హనుమకొండ : నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగేలా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జీడబ్లూ�
హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేటాయింపుల్లో గుండు సున్నా చూపించిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెం�
హనుమకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమ�
హైదరాబాద్ : ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి పార్టీ సమ�
వరంగల్ : తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులు పచ్చి మోసగాళ్లు.. వారిని నమ