జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను
CM KCR | తెలంగాణలో ప్రజా శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం హర్షణీయమని శ్రీశైలం దేవస్థాన స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు పేర్కొన్నారు. రాష్ట్�
Bathukamma | ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిన్లాండ్లో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2న జరిగిన ఈ వేడుకలకు ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి 400 మంది హాజరయ్యారు. చిన్నా�
TRS Party | తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే రేపటి జనరల్ బాడీ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొననున్నారు. ఈ క్రమంలో కుమారస్వామితో పాటు మాజీ
Minister Errabelli Dayaker Rao | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను �
CM KCR | టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పర్వదినాన ప్రకటించబోతున్న జాతీయ పార్టీకి సౌతాఫ్రికా టీఆర్ఎస్ శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు గుర్రాల నాగరాజు స్ప�
KNRUHS | రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక�
CM KCR | జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిజామాబాద్ సీఎస్ఐ చర్చిలో క్రైస్తవ మత పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సత్తుపల్లిలో 9రోజులపాటు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు అంబరాన్�
నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కారణాలు గుర్తించి సరైన పరిష్కార మార్గాలు కనుక్కోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. నగరంలో కొత్త�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
మునుగోడు ఉప ఎన్నికల్లో ముమ్మాటికీ ఎగిరేది గులాబీ జెండాయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలక