ప్రముఖ జాతీయ వార్తాచానల్ ఎన్డీటీవీ గురువారం రాత్రి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతున్నది.. దాని వెనుక కేసీఆర్ మేధోమథనం ఎంత ఉన్నది.. సవివరంగా ససాక్షంగా.. సాధికారికంగా.. స�
వానకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్�
18 నుంచి 60 ఏండ్ల వారిలోనే ఎక్కవ నెంబర్1 స్థానంలో హైదరాబాద్ జిల్లా ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 93.1 శాతం మందిలో కరోనా వైరస్కు యాంటిబాడీలు వృద్ధి చె�
మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు �
ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో వివిధ వర్గాల అభ్యర్థుల కోసం గురువారం కూడా పలు శిక్షణా కేంద్రాలు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారుల చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ అఫ
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్లే ప్రకృతిని పరిరక్షించుకోవటం అన్నది నేడు అంతర్జాతీయంగా ప్రధాన అంశమైంది.
రాష్ట్రంలో కొన్ని రోజులుగా పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న బీజేపీ నేతలు.. దేశంలోనే మెడికల్ సీట్ల స్కామ్కు కర్ణాటక కేరాఫ్గా ఉన్న సంగతి మర్చిపోతున్నారు
టీ-హబ్లో తెలంగాణ ఇన్నోవేషన్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ (తెలంగాణ) �
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేర�
భూమి బాగుంటేనే భవిష్యత్తు అనే సెనెటర్ నెల్సన్ ఆలోచనకు ప్రతిరూపమే ధరిత్రి దినోత్సవం. 1962లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది సఫలీకృతం కాలేదు. దీంతో సెనెటర్
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
హైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభ్వుత్వం అన్ని విధాల వివక్షను చూపుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రైల్వే సంబంధిత ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడంలో కానీ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత�
హైదరాబాద్ : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్త�