Collector R.V.Karnan | శాలిగౌరారం మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగిల్ విండో ద్వారా ఎరువులు తీసుకువెళ్తున్న రైతులతో జిల్లా కలెక్టర్ యూరి�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Minister Errabelli | గిరిజనులు, ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపి గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే.. ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన�
Minister Mahender Reddy | తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారని సమాచార పౌర సంబం�
Minister Indrakaran Reddy | వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Minister Errabelli | మహిళల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా మొత్తం1200 మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చి 8న(అంతర్జాతీయ మహిళా ద�
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించ తలపెట్టిన యాదవ సంఘం సామాజిక భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరకవేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్ట�
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు.
Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా.. దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ దానిపైనే మరిన్ని ల
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇందులో వంద సీట్లు గెలుస్తామని, మూడో దఫా కూడా కేసీఆర