Minister Jagadish Reddy | ఎమ్మెల్సీల తిరస్కరణ పై గవర్నర్ తమిళి సై చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాత�
Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పని తిరుపైన సంతృప్తిగా ఉన్నారన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దే
Thunder | వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన మద్ది వీరయ్య మిర్చి, పత�
NRI | గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్విట్జర్లాండ్లోని ఎన్నారైలు స్విస్ గణేశా మహోత్సవ్ -2023 పేరిట గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణనాథుని ప్రతిష్టించి పిల్లలు పెద్దలు అందరు శ�
MLA Kancharla | హక్కుల కోసం కొట్లాడే వారికి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నల్లగొండలోని సాగర్ రోడ్డు�
MLA Bajireddy Govardhan | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా డిచ్పల్లి మండలం గొల్లపల్లి, నిజామాబాద్ రూరల్ మండలం �
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Minister Vemula | ధీర వనిత చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చాకలి(చిట్యాల) జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ�
Minister Srinivas Goud | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో�
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి పడేసిందా? ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటమిని అంగీకరించారా? ఆయనకు ఇతర రాష్ర్టాల్లో పార్టీ గెలుపుపై ఉన్న నమ్మకం తెలంగాణలో లేదా? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్�
ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్ప�
ఈ నెల 15న నిర్వహించిన టీఎస్ టెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఎప్పుడూ కఠినంగా ఉండే పేపర్1 ఈసారి సులభంగా రావడంతో ఇందులో ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉన్నది. పేపర్2 కాస్త కఠినంగా రావడంతో ఇది ఉత్తీర్ణతపై �
విద్య, క్రీడారంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, విద్య, క్రీడాహబ్లకు గజ్వేల్ నిలయంగా మారిందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని మినీస్టేడియంలో సోమవారం తెలంగాణ మై�