ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. 2,676 పరీక్ష కేంద్రాలలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉ. 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు �
Ponnam Prabhakar | టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీసీఎస్, పీఎఫ్, ఇతర పెండింగ్ విషయాలను సీఎం రేవంత్ రెడ్
Dalith Bandhu | రెండో విడత దళిత బంధు(Dalith Bandhu) నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలో దళితులు నిరసన తెలిపారు.
Janagama | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి బీఎస్పీ పొత్తుపెట్టుకోవడం ఇష్టంలేని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSPraveen kumar) రౌడీ రాజకీయం చ
KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్�
Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
Jagityala | కారులో(Car) అకస్మాత్తుగా మంటలు చెలరేడంతో(Fire broke) కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.
Tenth Exams | పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు.
KTR | బీఆర్ఎస్ నాయకత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకో�