పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు వెనుకబడ్డారు. ఉమ్మడి జిల్లాలో 92 శాతానికి పైగా విద్యార్థులు పాసయ్యారు. మంగళవారం వెల్లడైన టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర �
మహబూబ్నగర్లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గ�
మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో పాలమూరులోని గెలాక్సీ పాఠశాల విద్యార్థులు 10 జీపీఏ గ్రేడ్స్ సాధించారు. ఫ లితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించా రు.
పదో తరగతి ఫలితాల్లో మహబూబ్నగర్లోని లిటిల్ స్కాలర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆరుగురు విద్యార్థులు 10జీపీఏ సాధించగా నలుగురు 9.8 జీపీఏ, 26మంది 9.7నుంచి 9.0 వరకు..
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాలమూరులోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మన్హబింద్ మహమ్మద్, సయ్యద్ మిస్బాఉద్దీన్, అనిమిత్ ప్రీతం, మెతు కు శైలజ, అందె రోహిత్, ముసలి సాయికాంత్రెడ్డ
పది ఫలితాల్లో హైదరాబాద్కు నిరాశనే ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల్లో 30వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో మొత్తం 86.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారు.
పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా 98.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించింది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 3,076 మంది బాలురు, 3,493 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యార�
టెన్త్ ఫలితాల్లో జిల్లా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రెండవ స్థానంలో ఉంది. మార్చి 18వ తేదీన ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు కొన