కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, పంచారామాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్ల�
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయ
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పిం�
ప్రగతి చక్రం మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. 91 యేండ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీకి ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ్ద (టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్త�
రాష్ట్రంలోని ప్రతి గడపకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘విలేజ్ బస్ ఆఫీసర్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కార�
రాష్ట్రవ్యాప్తంగా 10వేలకు పైగా గ్రామాల్లోని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సేవలందిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలున్నాయి. 318 రూట్లు.. 1349 గ్రామాల్లో బస్సు సర్వీసుల సేవలు అందుతున్నాయి. ఆర్టీసీ లాభ, నష్టా