సచివులు కర్మచారుల కార్యనిరతి, సేవా తత్పరత ఓ తపస్సులా, ఓ యోగంలా, ఓ యాగంలా కొనసాగించడానికి ఆలయం లాంటి స్థల నిర్మాణమే సచివాలయం..అంబేద్కర్ మహాశయుని మహదాశయాలకు తార్కాణంగా ఆయన పేరిట నిర్మాణం ఆయన ఉద్దేశించిన ల�
పాలన భవనాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు కేంద్రాలు మాత్రమే కాదు, అవి ప్రజల సాంస్కృతిక వారసత్వ చిహ్నలు. నిబద్ధులైన పాలకులు తమ పాలనా నిర్వాహక కేంద్రాలను ఆ సంస్కృతి కొనసాగింపులో భాగంగానే చూస్తారు. నేడు మన ముం�
పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో కొత్తశకం ప్రారంభం కానున్నది. ఉమ్మడి రాష్ట్ర ఆనవాళ్లను చెరిపేస్తూ అత్యాధునిక సచివాలయ భవనం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్
Harish Rao | తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్కు సంబంధించిన ఒక కోట్ను హరీశ్రావు ట్వీట్ చేశారు. మేము భ
దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పే
భారతదేశ మూలజాతుల, అణగారిన జాతుల దుఃఖనివారణకు మహావైద్యుడు మాత్రమే కాదు, అంబేద్కర్ ప్రపంచవ్యాప్త అణగారిన జాతుల విముక్తి ప్రదాత. ప్రపంచ మేధావులందరిలో ఉత్తమ మేధావిగా, మానవరత్నగా కొనియాడబడిన మహామనీషి.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
హుస్సేన్సాగర్ తీరాన ఒక పక జ్జానబోధి బుద్ధుడు.. మరో పక రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డాక్టర్ బీఆర్ అంబేదర్.. ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో దేశంలోనే కనీవిని ఎరుగని
Telangana secretariat | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
CM KCR | తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే కొత్త సచివాలయం నిర్మాణం అని సీఎం కేసీఆర్ అన్నారు. తుది దశలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం