సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మం�
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తన జన్మదిన సందర్భంగా సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాల
వరంగల్ లీగల్: పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధిగా నడుచుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి తెలిపారు. రెండు రోజుల పాటు పారా లీగల్ వలంటీర్లకు ఏర్పాటు చేసిన శి
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేపడుతామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే 43 ప్రాథ�
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సోమవారం మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎక్కల దేవి పర�
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
హైదరాబాద్ : లండన్ చేసేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో.. అక్టోబర్ 1న ఘనంగా చ�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ
హైదరాబాద్ : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భా�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బీజేపీకి చుక్కెదురైంది. టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటిక�
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇల్లంతకుంట, సెప్టెంబర్ 5: నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా �
జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సం
వరంగల్ : విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న పర్వతగిరి పాఠశాలకు ఐదు లక్షల రూపాయల విరా�