అనుక్షణం నిరుపేదలు, రైతుల కోసం శ్రమించే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రభువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రార్థించారు.
దేశంలోని రైతులు యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థాయిలో నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం
కానుందని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు.
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా
దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదని ఓ శక్తిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15 మంది డైరెక్టర్లను ఎన్నుకునేందుకు 87 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 202 పోల�