రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15 మంది డైరెక్టర్లను ఎన్నుకునేందుకు 87 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 202 పోల�
మెదక్ పట్టణంలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తు
గ్రామీణ క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితికి మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ విస్తరణ శ్రీకార కార్యక్రమంలో భాగంగా మ�
ఫుట్పాత్పై దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయారు.. అతడికి కొత్త జీవితాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.
కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని దేశమంతటా అమలవుతాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.