CPI | బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛినం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. క�
Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తొలిసారిగా దేశ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, �
తెలంగాణలో 1946లో ఉవ్వెత్తున లేచిన దోపిడీ వ్యతిరేక ఉద్యమజ్వాల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమానికి కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఈ ఉద్యమానికి ‘తెలంగాణా రైతాంగ పోరాటం’ అనే పేరూ ఉంది. ఈ తెలంగాణ పోరాటంల�
Election Commission | వచ్చే ఏడాది అక్టోబర్లోగా 18సంవత్సరాలు నిండుతున్నవారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18సంవత్సరాలు పూర్తవుతున్నవ�
Weather Update | హైదరాబాద్లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
Telangana | ఎన్నికలకు ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటన సృష్టించి దేశ ప్రజల్లో బావోద్వేగాన్ని కల్పించి మళ్లీ అధికారంలోకి రావాలనే యావే తప్ప, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాగ్యాంగాన్ని కాపాడలనే ఆలోచనే �
Dasoju Sravan | శ్వేతపత్రాలు తెలంగాణను వ్యతిరేకించే ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు అందరూ కూడగట్టుకుని తయారు చేసినట్టే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని
Train torched | బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కొందరు ఆందోళనకారులు ఉన్మాదుల్లా వ్యవహరించారు. విమానాశ్రయం నుంచి ఢాకా నగరంలోకి వెళ్తున్న రైలుకు నిప్పుపెట్టారు. �
CM with Collectors | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. �
Tummala | తెలంగాణలోని కంపెనీలు ఇక్కడి రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రైవేటు విత్తన కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ విత్తనాభివృద్ది సంస్థను, విత్
Lok sabha Elections | జనవరి 24వ తేదీతో అయోధ్యరామాలయం ప్రారంభిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తర్వాత పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టినున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల