Janagama Collectorate | జనగామ కలెక్టరేట్లో ఓ మహిళా ఆత్మహత్యాయత్ననికి(Woman attempted suicide) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణాని�
నాగర్కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీం
అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నా
Balaram nayak | సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది.
Bogotha Waterfall | ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో(Tourists )పోటెత్తింది. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుతున్నది.
Misbehave | రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి(Young woman) పట్ల ఇద్దరు ఆకతాయిలు(Eve teasers) అసభ్యకరంగా(Misbehave) ప్రవర్తించిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
Ganja seizure | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఓ ముఠా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుడింది. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి(Mallanna Temple) అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవ క్షేత�
Jagadish Reddy | విద్యుత్ బిల్లుల(Electricity bills) వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి(Adani) అప్పగిం చేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనితీరుపై సొంతపార్టీ నేతలకు నమ్మకం లేదని, ఆయన విధానాలపై పలువురు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు.
CM Revanth Reddy | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(D. Srinivas) భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. శ్రద్ధాంజలి(Tribute) ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, �