Mahbubnagar | మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితో(Attacked aunt )విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
Hyderabad | గచ్చిబౌలిలోని(Gachibowli) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి(Car overturned) ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది.
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.
గ్రూప్-4 అభ్యర్థులకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఉన్నతోద్యోగాలను తొలుత భర్తీ చేయాలని, లేనిపక్షంలో 4 వేల మంది అభ్యర్థులు రోడ్డున పడే ప్�
కొనుగోలు కేం ద్రంలో కాంటా వేసి తరలించిన సోయాలను ఐదు రోజుల తర్వాత తిప్పి పంపడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జి ల్లా పొతంగల్ మండలంలోని హెగ్డోలి సొసైటీ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) మున్సిపల్ పరిధి శాంతినగర్ సమీపంలో కోతుల మంద(Monkeys died) అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడింది.
Hyderabad | విద్యార్థులు చేసే ఆవిష్కరణలను(Student innovations) ప్రోత్సహించేందుకు టీ హబ్ (T- Hub)ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాతో స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్�
KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్కు తరలించారు.
Kumram Bhim | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఆదివాసీలు ఏర్పాటు చేసిన కుమ్రం భీం(Kumram Bhim statue) విగ్రహ ఆవిష్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది.
Ranjith Kumar | కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా(Rythu bharosa) జమ చేస్తామని చెప్పి నేటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయకపోవడం దారుణమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్(Ranjith
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్(Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమైన పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) పత్తి కొనుగోళ్లు(Cotton procurement) ప్రారంభం కాకపోవడంతో రైతులె ఇబ్బందులు పడుతున్నారు. తేమ(Moisture content) పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.