CM Revant Reddy | కేంద్ర ప్రభుత్వ రంగ పథకం సర్వశిక్షా అభియాన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయలేమని సీఎం ఏ రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు.
CM Revant Reddy | సినీ ప్రముఖుల ఇండ్లపై దాడి చేయడాన్ని సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోనూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
CM Revant Reddy | రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మ
BRS MLC Kalwakuntla Kavitha | ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరశాలలో ఏర్పాటు చేస్తున్నారు` అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క�
CS Shanti Kumari | ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి �
CM Revant Reddy | హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
KTR |‘కాంగ్రెస్ పార్టీ సమగ్రతపై తెలంగాణలో మీ సీఎం రాజీ పడుతున్నారు. గౌతం అదానీతో కలిసి చురుగ్గా భాగస్వామి అవుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మీరు జవాబు ఇవ్వగలరా రాహుల్ గాంధీ గారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. క
CM Revant Reddy | ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ�
CM Revant Reddy | సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్య�
CM Revant Reddy | ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
BRS MLA Harish Rao | ప్రజలను మభ్యపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆగస్టు 15 లోపు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ