వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాల�
ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల క్రితమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలను త్వరలోనే క్రమబ�
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
వీఆర్ఏల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ సేల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశి�
సీఎం కేసీఆర్ నేతృత్వం లో గురువారం క్యా బినెట్ తీసుకొన్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 23 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర�
Telangana Cabinet | రాష్ట్రంలోని వీఆర్ఏలను (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, వీఆర్ఏల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని
Telangana VRA | రాష్ట్రంలోని వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
Telangana Cabinet | 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని హరీ
Telangana Cabinet | హైదరాబాద్ : కొత్త సచివాలయంలో (Secretariat) తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు.
Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.
Ambedkar Statue | ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పట