Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నది.
హైదరాబాద్ నగరం నలుదిశలా మెట్రో లైన్లను విస్తరించడం ప్రయాణికులకు శుభసూచకం. ఇందుకోసం రూ.60 వేల కోట్లు ఖర్చుచేసి 6 కారిడార్లలో 400 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు కాలుష్యరహిత
కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లకు కొన్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. 69 వేల కోట్లతో నగరానికి నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
Telangana Cabinet | భారీ వర్షాలతో సంభవించిన వరదల నేపథ్యంలో తక్షణ సహాయం కింద రూ.500కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం దాదాపు
Telangana Cabinet | రూ.60వేలకోట్లతో హైదరాబాద్లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ నిర్ణయాలను
Telangana Cabinet | ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు �
TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాల�
ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల క్రితమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలను త్వరలోనే క్రమబ�
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
వీఆర్ఏల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ సేల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశి�
సీఎం కేసీఆర్ నేతృత్వం లో గురువారం క్యా బినెట్ తీసుకొన్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 23 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర�
Telangana Cabinet | రాష్ట్రంలోని వీఆర్ఏలను (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, వీఆర్ఏల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని