Telangana Cabinet | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంద�
రైతు భరోసా రూ.12 వేలు ఇస్తామని క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించ డం రైతులను మరోసారి మోసం చేయడమేనని, దీనిని బీఆర్ఎస్ ఖండిస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
రైతు భరోసా కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానున్నది. సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ �
Ration Cards | కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 14 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాద�
Telangana | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెం�
మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణ�
టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఎంత కష్టపడినా లాభాల్లోకి తేలేకపోతున్నాం. అప్పులు ప్రభుత్వానికి భారమవుతున్నాయ్. ప్రైవేటీకరిస్తే పనైపోతుంది. ఇది ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాల ప్�
Telangana Cabinet Meeting | తెలంగాణ నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్ �
నియామకాల నోటిఫికేషన్పై చర్చ! మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పలు అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర�
ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. నిర్ణయాలు ఇవే.. | రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. సుమారు ఏడు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘం�
ఇక ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ | ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిభవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వ