ఈ కథ తాలూకు మరో కోణం... మరో ధ్రువం లేదా మరో సిద్ధాం తం.. అది ‘డిమాండ్ మేనేజ్మెంట్'కు సంబంధించి నది. అంటే జనాలకు కొనుగోలుశక్తి ఉంటేనే.. దానికోసం వారికి ఉపాధి అవకాశాలూ... ఆదాయాలూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుం దీ �
రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు �
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది.
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం.
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
మిషన్ భగీరథ పథకం మరో చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18% తక్కువ వ్యయంతో పూర్తి చేశారు. దీనిని రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు.