హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు అన్నార�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. పాతబస్తీలో మె�
Telangana Budget: తమ తండాలు, గూడెంలలో సొంతపాలన కావాలనేది ఆదివాసీల చిరకాల ఆకాంక్ష. అందుకోసం వారు సుదీర్ఘ కాలంపాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవగానే
హైదరాబాద్ : రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. గౌడన్న�
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభకు ఆయన బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగ
హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగ
హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏం�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్�
Telangana Budget: మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నీటి అవసరాలను తీర్చడాన్ని ఒక తపస్సులా భావించారు. గత ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించార�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగ�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్రావు తన ప్రసంగాన్న�
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంక్పలించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్ర�