ద్రోహులతోనే తెలంగాణ రాష్ట్రం చీకట్లో నెట్టబడిందని, తెలంగాణను కాంగ్రెస్ దోపిడీ నుంచి విముక్తి చేసేది, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోమవా�
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆదివారం మర్యాదప
నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 14,26,480 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ నెల 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించిన విషయం తెలిసి�
తెలంగాణలో సాగుకు ప్రధానమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కిం ద అభివృద్ధి చేశారు.కట్టవెడల్పు చేయడం, పూడిక తీయ డం,తూముల మరమ్మతు తదితర పనులను చేపట్టారు.దీంతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం ప�
వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం �
రాష్ట్రంలో మరో కుట్రకు తెరలేసింది.. నీచ రాజకీయాలకు మంత్రాంగం నడుస్తున్నది.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు కమలం, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయ�
కృష్ణా బేసిన్లో నీటి కొరత నేపథ్యంలో దీర్ఘకాలిక వంగడాలు పండించటం శ్రేయస్కరం కాదని, స్వల్పకాలికాల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని తెలంగాణ అభిప్రాయపడింది.