తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్రామ్ దర్శకుడు. చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మాత. తాజాగా చిత్రంలోని ఊరేంటి.. పేరేంటి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. రథన్�
రెండు మూడు ఫ్లాపులు వచ్చిన తర్వాత కుర్ర హీరోల వైపు నిర్మాతలు చూడటం కష్టమే. కానీ కొందరు హీరోలు మాత్రం ఫ్లాప్లు వచ్చినా కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆ జాబితాలోకి వచ్చే హీరో తేజ సజ్జ. 1997లో ప్రియరాగాలు
‘ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సెకండ్వేవ్ తర్వాత తొలుత విడుదలైన సినిమా మాదే కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?లేదా? అని భయపడ్డాం. కానీ మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అ�
‘ప్రస్తుతం భారతీయ సినిమాకు హైదరాబాద్ హబ్గా మారిపోయింది. అన్ని భాషల సినిమా చిత్రీకరణలకు ఈ నగరం వేదికగా మారింది. సినీ పరిశ్రమకు హైదరాబాద్తో విడదీయరాని బంధం ఏర్పడింది’ అని అన్నారు ఎన్వీ ప్రసాద్. పారస్�
‘తొలి సీన్ నుంచి ైక్లెమాక్స్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. తెలుగులో ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు’ అన్నారు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇష్క్’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకులముందుకురానుంద
‘కథాంశాల ఎంపికలో నవ్యంగా ఆలోచించినప్పుడే నాలాంటి కొత్తహీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు’ అని అన్నారు తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. ఈ నెల 30న విడుదలకానుంది. ఈ స�
తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరో రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ప్రశాంత్శర్మ ఈ సినిమాకు కథనంది�
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జా మంచి జోరు మీదున్నాడు. వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇటీవల మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స
తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హను-మాన్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్నివ్వగా, జెమిని క�
విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాతో
చేసిన ప్రతి సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యతను చూపించి ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చ�
యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 23న సినిమా విడుదల కావాల్సి ఉండగా..తాజా పరిస్థితుల నేపథ్యంలో మేకర్స్ విడుదలను వాయిదా వేశార�
‘మా బ్యానర్లో రూపొందిన 94వ చిత్రమిది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని అన్నారు ఆర్.బి.చౌదరి. ఆయన సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇష్క్’.