విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాతో
చేసిన ప్రతి సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యతను చూపించి ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చ�
యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 23న సినిమా విడుదల కావాల్సి ఉండగా..తాజా పరిస్థితుల నేపథ్యంలో మేకర్స్ విడుదలను వాయిదా వేశార�
‘మా బ్యానర్లో రూపొందిన 94వ చిత్రమిది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని అన్నారు ఆర్.బి.చౌదరి. ఆయన సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇష్క్’.
చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తేజ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించాడు. ఇప్పుడు ”ఇష్క్” సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్దమయ్యాడు. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది చిత్రానికి ఉప�
లవ్ స్టోరీ, టక్ జగదీష్ తేదీలను క్యాష్ చేసుకుంటున్న చిన్న హీరోలు | వకీల్ సాబ్ తర్వాత ఏ తెలుగు నిర్మాత కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ కామెడీను అందించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్ల�
‘నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రమిది. సినీ ప్రయాణంలో నేను ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశా’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. లక్కీ మీడియా పతాకంపై దిల్రాజు సమర్పణలో బెక్కెం